సిద్దిపేట, 7 July
సిద్దిపేట జిల్లా చే్యాల మండలంలో అవినీతి నిోధక శాఖ (ఏసీబీ) అధికాులు భాీ దాడి ని్వహించాు రూ70వేలలంచంతీసుకుంటూరెడ్హ్యాండెడ్గాపట్టు… 70వేలలంచంతీసుకుంటెడ్హ్యాండెడ్గా తీసుకుంటున్న తహసీల్దా్ కొ్ దిలీప్ నాయక్ను ెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచాణ చేపట్టాు
సిద్దిపేట జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ పట్టుబడ్డారు. రూ.70 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.70,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో దాడి నిర్వహించారు. డబ్బు స్వీకరిస్తుండగానే తహసీల్దార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లంచం ఏ పని కోసం డిమాండ్ చేశారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను ఏసీబీ అధికారులు చేపట్టినట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా తెలిపారు.












