
పర్యావరణ పరిరక్షణ, ఆలయాల పరిశుభ్రత లక్ష్యంగా భీంగల్ యోగా బృందం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నందీశ్వర ఆలయంలో పారిశుధ్య పనులు నిర్వహించడంతో పా…

పర్యావరణ పరిరక్షణ, ఆలయాల పరిశుభ్రత లక్ష్యంగా భీంగల్ యోగా బృందం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నందీశ్వర ఆలయంలో పారిశుధ్య పనులు నిర్వహించడంతో పా…

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బోధన్ డిపో ఆధ్వర్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పండుగ అనంతరం తిరుగు ప్రయాణ…

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

సిరికొండ జిల్లాలోని పెద్ద వాల్గొట్ గ్రామంలో మ్యాపింగ్కు సంబంధించిన వ్యత్యాసాలను సరిచేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రెవెన్యూ డివిజ…

భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం జరిగింది. ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు తెడ్డు అశోక్ ను మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించార…

భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ శనివారం పరిశీలించారు. వివరాలు సరిగా నమోదు కాని ఓటర్లకు నోటీసులు జారీ …

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పిప్రి గ్రామంలో ఈరోజు కల్యాణలక్…

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధానికి, ప్రేమకు, నమ్మకానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప భారతీయ పండుగ రక్షాబంధన్. శ్రావణ మాస పౌర్ణమి నాడు జ…

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు, రక్షణ భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ (రక్షాబంధన్) పండుగ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ ప…

సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ బీట్ పరిధిలో అరుదైన రస్టీ స్పాటెడ్ క్యాట్ మృతి చెందింది. బొడ్డు మామిడి చెరువు సమీపంలో రోడ్డు పక్కన ఈ జంతువు కళేబరాన్ని అటవీశాఖ…

సిరికొండ మండలం పోత్నూర్ గ్రామంలో ఓటర్ల మ్యాపింగ్కు సంబంధించిన వ్యత్యాసాలను సరిచేసే ప్రక్రియను శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, రెవెన్యూ డివిజనల్…

ఆధారాలు లేని తప్పుడు వార్తల వల్ల ఉపాధ్యాయులందరి మనోభావాలను దెబ్బతీయవద్దని, పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రముఖ ది…

సిరికొండ మండలం పోతునూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మార్వో రవీందర్ రావు, గ్రామ సర్పంచ…

రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల, పార్టీ గ్లోబల్ కో-ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాలలకు వారి సోదరీమణులు శ్…

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో రాఖీ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన సోదరీమణులు మాధురి, శ్వేత ఎమ్మెల్యేకు రాఖీ కట్టి ఆశీర్వదించారు…

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా హైదరాబాదులో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ నివాసంలో, నిజామాబాద్ రూర…

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధానికి, ప్రేమకు, నమ్మకానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప భారతీయ పండుగ రక్షాబంధన్. శ్రావణ మాస పౌర్ణమి నాడు జ…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల…

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల భద్రతకు ప్ర…

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హైదరాబాద్లోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి …