
బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల రెన్యువల్ పనుల కోసం సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని…

బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల రెన్యువల్ పనుల కోసం సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని…

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రామ పొలిమేరల్లోకి చేరుతున్న మత్త…

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను శనివారం హైదరాబాద్లోని ప్రజాభవనంలో సర్పంచుల ఫోరం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులకు అన్ని విధాలుగా సహ…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు విద్యాశాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వసూలు చేస్తున్న ఫీజు వివరాల…

తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలని, మిల్లింగ్ ఛార్జీని క్వింటాలుకు రూ.150కు పెంచాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డి…

తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది డిస్ట్రిక్ట్ రైస్…

సిరికొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు, ముఖ్యంగా మహిళా సర్పంచులు గైర్హాజరయ్యారు. కేవలం ముగ్…

సిరికొండ మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన విద్యార్థి డి…

భీంగల్ పట్టణంలోని ఐదో వార్డు, చిన్న సంగం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్ను వార్డు కౌన్సిలర్ లావణ్య నరసయ్య శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీట…

అదానీ గ్రూప్కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ()కు ఒడిశాలోని పారాదీప్ పోర్ట్లో కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డ్ () దక్కింది. ఈ …

మండలంలోని పిప్రి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో దేవాదాయ కమిటీ, గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా తాతయ్యల ఆయిల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎడ్లప…

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పోలీసులు పోగొట్టుకున్న పర్సును గుర్తించి, అందులోని బంగారు కమ్మలు, నగదు, సెల్ ఫోన్తో సహా బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. సారంగ…

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు …

ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కీలకంగా మారింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో…

ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ముఖ్య సమావేశం, మీడియా ప్రతినిధుల సమావేశం అనువార్య కారణాలవల్ల వాయిదా పడిందని, ఈనెల 20న భీమ్గల్ లోని సంస్థ శాఖ కార్య…

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై శాసనమండలి సభ్యుడు తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ జరిగిం…

బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదినం సందర్భంగా, మండల బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని వ…

భూస్వామ్య, నిరంకుశ వ్యవస్థలకు ఎదురొడ్డి పేదల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మండలం, చిన్న వాల్గోట్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్…

న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చారు. 200001 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలలోని విద…

జిల్లా సిరికొండలోని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ (అండర్-15) సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుండి 14 వరకు బెల్లంపల్ల…