
సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్కు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్కు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ిజదజిపఅక్రమంగాజిిషే.అేిిపఅచేశ.అిదదచిజిిచే.దేడచిజిిిిచేిదిిప.

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు, సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో తక్షణమే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

సామాజిక సేవా రంగంలో జేసీఐ నిజామాబాద్ ఇందూర్ సంస్థ జాతీయ స్థాయిలో మరోసారి అగ్రగామిగా నిలిచింది. హైదరాబాద్లోని హోటల్ కాట్రియాలో జరిగిన "తేజాస్ మిడ్కాన్" సదస్సులో సంస్థ విభిన్న విభాగాల్లో ప్రతిభ కనబరిచి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనతో పాటు, బోధన్లోని ఒక పాఠశాలలో ఉర్దూను ప్రథమ భాషగా ఎంచుకునే మైనారిటీ విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.

ప్రతి ఏటా జులై 12న 'ఇంటర్నేషనల్ పేపర్ బ్యాగ్ డే' సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలు, సదస్సులు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆశయాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా కొనసాగుతోంది. పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారం గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.12,760 నగదును స్వాధీనం చేసుకున్నారు.

అర్బన్సూర్యనారాయణనియోజకవర్గంలోనిపేదలఆరోగ్యానికిపెద్దపీటవేస్తున్నట్లుతెలిపారు.ఆర్థికఇబ్బందులుఎదుర్కొంటున్నవారికినిమ్స్ఆసుపత్రిలోచికిత్సకోసంలుఅందజేస్తున్నామనిఆయనపేర్కొన్నారు.ముఖ్యంగాక్యాన్సర్వంటితీవ్రమైనవ్యాధులతోబాధపడుతున్నవారికిప్రత్యేకసహాయంఅందిస్తున్నట్లుతెలిపారు.

మొపాల్ మండలం కంజర్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ విజయలలితకు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్వహణ లోపాలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో ఈ చర్య తీసుకున్నారు.

జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో నూతనంగా మంజూరైన కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐఐహచఎఫడబూనింకౌనిచపనడా. కవితా రెడ్డి ఆదేశాలుకితాడడినిజాాబాోనిాతాశిశంకషఆపతినిఆిాంఆకికంాతనిఖీచశా.ఈంభంాఆపతిోఅంతనన,ౌకా,పిశభత,ిిధిభాాపనితీనఆకషణణంాపిశీించా.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పోలీస్ హెల్త్ ఔట్ పోస్ట్, శాశ్వత సదరం క్యాంపులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ నూతన కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందుతాయని తెలిపారు.

ఎడపల్లి మండలం, జానకంపేట గ్రామ శివారులోని అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఫీజుల బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తే, ఆయా కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ హెచ్చరించారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.

ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ఇలా ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, దీనిని వేగవంతం చేయడానికి బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తోడ్పాటు అందించాలని ఆమె నొక్కి చెప్పారు.

జబగపీఒయభచగృపైడచే,ఏడగచేశ.డౌపీేషపధీశఖయయీపఈయభచగృచ.

సమాజ సామరస్యం, ప్రజా హక్కులు, పౌర బాధ్యతలపై నిజామాబాద్లో సద్భావన ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి ఉద్యమించాలని ఫోరమ్ నిర్ణయించింది.

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. 10వ తరగతి (ఎస్ఎస్సి) సర్టిఫికేట్ లేదా మెమో పోయిన విద్యార్థులు ఇక డూప్లికేట్ ఈ-కాపీ కోసం టీజీ మీసేవ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త సేవ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది.

బీహాాషబహాకీఫక,ఫుజీకాుఉదుగాొదదాదా3మదఉాధాొగాీకద.2006-2015మధజగామకాుఅకమాజెబూుదాదకఆధాగాఈా.

కువైట్ లో హత్యకు గురైన గుగ్లోత్ కైలాస్ కుటుంబానికి అండగాడగా ఉంటా.మని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని నిజామాబాద్ జరిగేలా అండగా ఉంటా. అండగా డా.ఆర్. భరోసా ఇచ్చారు. శనివారం డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి తండాలో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.