
భీమ్గల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి జాతీయ జెండాను ఆవిష్క…

భీమ్గల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి జాతీయ జెండాను ఆవిష్క…

భీంగల్ పట్టణంలో స్వర్ణకార వ్యాపార, వర్తక సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని హనుమాన్ ఆలయం నుంచి విశ్వక…

నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బ…

నెదర్లాండ్స్ లోని లాంబర్ట్సాగ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది ప…

మండలం, పెద్ద వాల్గోట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల యూనిఫాంలను బుధవారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ ఈ కార్యక్రమంలో పాల్…

మండలం తూంపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ () ఆధ్వర్యంలో నిర్వహించిన హాకీ అకాడమీ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్…

బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మండల నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను లిటిల్ ఫ్లవర్ హైస్కూల్కు…

భీమ్గల్ పురపాలక సంఘం పరిధిలో, చేయూత పథకం కింద పింఛన్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్…

అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్దంతో బుల్లెట్ బైక్ను నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. నిబంధన…

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బడా భీమ్గల్ గ్రామానికి చెందిన దుమ్మాల లింబన్న కుటుంబానికి గ్రామ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. బాధిత…

రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గు…

తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ (అండర్-15) బాలుర విభాగం పోటీల్లో…

కుర్థుల్ పేట్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ గాండ్ల నవనీత సతీష్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆలయంలో పాత ఫ్లోరింగ్ దెబ్బతినడంతో భక్త…

మద్యం సేవించి అతివేగంగా బైక్ నడిపిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన భీమ్గల్ పట్టణంలో చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహణపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే వాహనాన్న…

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో…

గణేష్ పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు…

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎస్సై హరిబాబు శుభాకాంక్షలు తెలిపారు.…

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు, వారి కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన…