
నందిపేట మండల కేంద్రంలో పూజా పూలను చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

నందిపేట మండల కేంద్రంలో పూజా పూలను చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

నందిపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 87 ఏళ్ల వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైంది. పోలీసులు బస్సును పోలీస్స్టేషన్కు తరలించి తనిఖీలు …

నిజామాబాద్ సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీసాహెబ్, థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ & SDG సినర్జీస్లో భ…

మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులోగల NH 44 రోడ్డుపై 21.06.2026 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం…

నేటి సమాజంలో విద్యార్థినిలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అందుకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగి…

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాన్ని తట్టుకోలేక నందిపేట మండల కేంద్రానికి చెందిన హార్డ్వేర్ వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుత…

నిజామాబాద్ నగర శివారులో మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభ…

ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రాధాన్యతనిస్తూ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్లోని 3, 7,…

తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ జెండాను ఎడపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంల…

నిజామాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మూడో టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రా…

నిజామాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడైన రియాజ్ ఖాన్ (33)ను అరెస్ట్ చేసి, అతని వ…

తెలంగాణలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసించే నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.

పారదర్శకమైన ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేశారన…

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం పాటు కొనసాగాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోధన్ పట్టణ శాఖ ఆధ్…

నియోజకవర్గంలోని పేదలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిమ్స్ (NIMS) లో చికిత్స పొందుతున్న ఓ క్యాన్సర్ రోగికి రూ. 5 లక్షల వ…

చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు. నిజామాబాద్లోని శ్రీ చైతన్య ప…

జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహిం…

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అరుదైన జన్యుపరమైన కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల వీరాభిమాని పొనుగంటి నిరంజన్ను స్వయంగా…

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నూతనంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ పాఠశాల రాష్ట్రంలోని ప్…

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటి)లో మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హా…