
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా బాలభవన్లో కార్యక్రమం
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

డిచ్పల్లి మండలంలోని NH-44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం మధ్యాహ్నం 3:20 గంటల సమయంలో జరిగింది.