
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో, తక్కువ వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చేంగల్ రైతు వేదిక…

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో, తక్కువ వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చేంగల్ రైతు వేదిక…

భీంగల్ మండలం బాబానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ సోక్ పిట్ కు ఎంపీడీవో రంగుల సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. బి బి జి రామ్ జి పథకం కింద ప్రతి …

నిజామాబాద్జిల్లాలోనివేల్పూర్శ్రీగోవిందగిరిస్వామిదివ్యయోగాశ్రమసమీపంలోగలసీతారాంపల్లెలో,భక్తులుతమగురుభక్తినిచాటుకుంటూవరినాట్లువేశారు.వెంకటాపూర్గ్రామానికిచెందినశ్ర…

భీంగల్ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి కోట నర్సయ్య అనారోగ్యంతో మరణించడంతో, ఆయన కుటుంబానికి మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. మున్సిపల్ …

భీమ్గల్ పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న శ్రీ వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్ రూ.50,000 ఆర్థిక సహాయం అందించింది. రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుత…

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (రిజి. నెం. హెచ్-142) తన 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ఘనంగా యూనియన్ జెండా…

ప్రభుత్వ గుర్తింపు, అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థల కళాశాల భవనాన్ని సీజ్ చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, తెలంగాణ …

అక్క, అన్నలను చంపిన బావపై ప్రతీకారం తీర్చుకునేందుకు బావమరిది దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ శివారు మీర్పేట్ లో రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరిని కత్తిత…

రాహుల్ గాంధీని భారతదేశానికి తదుపరి ప్రధానిగా చూడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు సిలివేరు అనిల్ పిలుపున…

శనివారం టీజీయూఏ ఛైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, నిర్మల్ అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీహరి రావు నిర్మల్ను సందర్శించారు. పార్టీ కార్యకర్తల సమన్వయంతో కొనసాగుతున్న ఎస్ఐఆర్…

విశాఖపట్నం, డివిజన్ నెంబర్ 13లో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2001లో కాంగ్రెస్ హయాంలో పేదలకు పట్టాలు అందించిన భూమిని ప…

తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతా…

మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ 1వ అదనపు జిల్లా సెషన…

నిజామాబాద్ నగరంలో నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించ…

నిజామాబాద్ జిల్లాలో చిరుతపులిని హతమార్చిన కేసులో ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. భీమ్గల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసు…

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'PM RAHAT' మరియు 'PM RAH-VEER' పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిజామాబాద్ పో…

అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెండోర మండలం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ బ్రిడ్జి వద్ద చోటు…

ఆర్మూర్ పట్టణంలో ఇటీవల జరిగిన పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన షికారి శ్రీనివాస్ ను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా సన్మాన…

ఇటీవల మృతి చెందిన తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని సోమవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచులు పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పి…

నిజామాబాద్ నగరంలో డెంగ్యూ కలకలం రేపుతోంది. గాయత్రినగర్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అల్వాల సాత్విక డెంగ్యూ బారిన పడి మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోక…